హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని, మహిళలకు, పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవా�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
కొవిడ్పై యుద్ధంలో ధీరవనితలుచైతన్యం కల్పిస్తూ.. సేవ చేస్తూ..ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో అంగన్వాడీలు ధీరవనితలుగా నిలుస్తున్నారు. గ్రామీణ, పట్టణ, అటవీ ప్రాంత
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
కరోనా వేళలోనూ పథకం కొనసాగింపు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది.
చిన్నారుల ఎదుగుదలకు తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. బాలామృతం చిన్నారుల్లోని పౌష్టికాహార లోపాలను నివారిస్తున్నది. వయస్సుకు తగిన ఎత్తు.. ఎత్తుకు తగిన బరువుతో రేపటి తరం ఆరోగ్యవం�
హైదరాబాద్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతంగా ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అనేక సేవలందించే అంగన్ వాడీలకు కూడా మరోసారి వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అంగన్ వాడీల కుటుంబ పెద్దగా నిలిచ�