Viral video | కేరళ రాష్ట్రానికి చెందిన శంఖు అనే బుడతడికి బిర్యానీ అంటే ఇష్టం. కానీ అతడు వెళ్లే అంగన్ వాడీలో ఉప్మా పెడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి దగ్గర శంఖు తల్లి అతడికి అన్నం తినిపిస్తుండగా అతడు తన కోరికను బయటపెట్�
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలను ప్రభుత్వం ని�
కరీంనగర్ జిల్లాలోని నాలుగు అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 777 కేంద్రాలుండగా, వీటిలో 752 మెయిన్, 25 మినీ సెంటర్లు ఉన్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలని సూ�
ఐదు నెలల వేతనాలు రాక ఇబ్బందిపడుతున్న అంగన్వాడీ టీచర్లపై సర్వే పేరుతో మరింత అదనపు భారం వేయడం సరి కాదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి భారతి, సీఐట�
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అరకొర సేవలే అందుతున్నాయి. ఆ శాఖలో ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగాతయారైంది. టీచర్లకు చుట్ట�
పోషక విలువలు అందించడం కోసం అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలతోపాటు చిన్నారులకు అందించే గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. కుళ్లిన, గడువు ముగిసి పాడైపోయిన గుడ్లను సరఫరా చేస్తూ సొమ్
‘రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను క్రమబద్ధీకరిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీల్లో ఒకటి. మరిప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడ�
ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్
తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ కాంతివెస్లీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాం�
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�
అంగన్వాడీ ఉద్యోగులను వంచించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన నిర్వహిం