ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2, 3 తరగతులను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీ కేంద్రాలనే ప్రాథమిక పాఠశాలల్లో కలిపి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్
తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ కాంతివెస్లీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాం�
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�
అంగన్వాడీ ఉద్యోగులను వంచించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన నిర్వహిం
రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మంగళవారం ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు కా
పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచ�
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతీ నెల సకాలంలో వేతనాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్(ఏఐటీయూసీ అనుబంధ) నాయకులు పాల్వంచలో సీడీపీవో రేవతికి మంగళవారం వినతిపత్ర�
శాతం లెక్కలను పరిశీలిస్తే ఆశ్చర్యంతోపాటు అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది జనవరి కంటే ఏప్రిల్, మే నెలల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎక్కువమంది కేంద్రాలకు హాజరైనట్లు చెబుతున్న అధికారుల లెక్కలు చూస్తే న�
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర అంగన్వాడీ కేంద్రంలోనూ కుళ్లిన కోడి గుడ్లు వెలుగుచూశాయి. గత సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట, జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేటలో కుళ్లిన కోడిగుడ్ల కారణంగ
అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించ�
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.