students injured | సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో వేసిన భోగిమంటలు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. తీవ్ర గాయాలతో ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటన ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్నది. అమల
చరిత్ర ఒకోసారి నమ్మలేని చిత్రాలను చేస్తుంటుంది. అయితే అందుకు తగిన కారణాలుంటాయి. అటువంటిదే ఒకటి ప్రస్తుతం తెలుగు భూమిలో మన కళ్లెదుట జరుగుతున్నది. సీమాంధ్రకు చెందిన పాలక వర్గాల వల్ల తనకు అన్యాయం జరుగుతున�
Minister Jagadish Reddy | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆంధ్రాలో కేసీఆర్కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని చాలా మంది ఆంధ్రా
BRS Party | భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్లో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అలజడులు పెరిగాయి.
GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మంగళవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండి�
ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున�