అమరావతి : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో కావ్య అనే యువతిపై కాల్పులు జరిపాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆ తర్వాత తాను అదే గన్తో ఆత్మహత్యకు పా�
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. తుఫాను �
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
హైదరాబాద్ : టీడీపీ సీనియర్నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(72) గుండెపోటుతో మృతి చెందిన సగతి తెలిసిందే. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గ