Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి.
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించడం కలకలం రేపింది. ఆ యువకుడిని గతంలో అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు.