అమరావతి : విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివారులోని నిడమూరు వద్ద చోటు చేసుకున్నది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పా
శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారలను దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న ఆయన