హైదరాబాద్ : తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలి
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తప్పిదం వల్లే పంప్హౌజ్లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు.
హైదరాబాద్ : సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన వ�
ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. నదులు ఉప్పొంగుతున్నాయి. 36 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని అత్యంత దారుణ
అమరావతి : నరసాపురం – ధర్మవరం రైలు సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. రైలులో గంటల తరబడిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవు�
అమర్నాథ్లో సహాయ చర్యలు ముమ్మరం శ్రీనగర్, జూలై 10: అమర్నాథ్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ తెలియని వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 37 మంది ఉన్నారని అధి�
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యము�
వాషింగ్టన్ డీసీలో రికార్డు స్థాయిలో 15 వేల మంది ప్రతినిధులు హాజరు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో కళకళలాడిన అమెరికా రాజధాని మాతృదేశ సేవలో ముందుంటాం : భువనేశ్ భుజాల, ఆటా ప్రెసిడెంట్ అమెరికాలోని వాషింగ్ట�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. అయితే, ఈ సారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యా సంవత్సరం అమలుకానున్నది. వ�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
అమరావతి : నిధుల సేకరణ కోసం అమరావతి రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరి�
కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి బీజేపీని ఎదిరి