Union Home Ministry | ఈ నెల 27న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. సమావేశానికి హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. సబ్బవరం మండలం ఆరిపాక చిన్న యాత పాలెం సమీపంలో బాణాసంచా గోడౌన్ పేలుడు చోటుచేసుకోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికుల�
ఇదిగో.. చిట్టా! ఏపీ విద్యుత్తు సంస్థలే.. తెలంగాణకు చెల్లించాలి తాము చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ గప్చుప్ ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు హైదరాబాద్, �
దాణాపైనా జీఎస్టీ వడ్డన పాడి రంగంపై పగపట్టిన మోదీ మండిపడుతున్న రైతులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై �
Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు
రెండు హైకోర్టులకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జిలు, ముగ్గురు అదనపు న్యాయమూర్తులను.. అలహాబాద్ హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలను నియమిస్తూ కేంద్రం వేర్వేరుగా నో�
అమరావతి : ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్లో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్ (19) మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సూరిశ�
Assembly Seats | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగా�
హైదరాబాద్ : తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలి
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తప్పిదం వల్లే పంప్హౌజ్లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు.