Toll plaza | ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు విద్యార్థులు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు
గోదావరి నికర జలాల నుంచి చుక్క నీటిని ముట్టుకోమని.. తెలంగాణ, ఏపీ వాటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) స్పష్టం చేసింది.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏ�
BRS Party | టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరుతో గుడివాడ పట్టణంలో భారీ కటౌట్లు, పోస్టర్లు వెలిశాయి. కొంత మంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టీఆర్ఎస్ టు బీఆర్ఎస్,
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణవ్యాప్తంగా సంబురాలు హోరెత్తగా, ఏపీలోని విజయవాడలో బీఆర్ఎస్ �
సీఎం కేసీఆర్ మాకు నచ్చడానికి మొదటి కారణం గొర్రెలపెంపకందారులకు 85% సబ్సిడీతో గొర్రెలు ఇచ్చారు. మా వృత్తిదారుల నైపుణ్యాన్ని గుర్తించి, ఈ ప్రపంచానికి ఎరుకయ్యేలా అసెంబ్లీలో గొప్పగా చెప్పారు.
అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదల�
Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�