దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూరించిన శంఖారావం దేశమంతా మారుమోగుతున్నది. దేశాన్ని నవ్యపథంలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆంధ్రప్రద�
BRS Party | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో
SCR | సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జనవరిలో పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ
AP Inter Exams | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను బోర్డు అధికారులు సోమవారం విడుదల
Srisailam | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చే�
Cyclone Mandous | మాండూస్ తుఫాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్గా మారింది.
Cyclone Mandous | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా
Cyclone | ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు పొంచిఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం బుధవారం అర్ధరాత్రి దాటాక తుఫాన్గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్
MBBS student murder | గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఎంబీబీఎస్ విద్యార్థి హత్యకు గురైంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకున్నది. సర్జికల్ బ్లేడ్తో యువతి మెడపై కోసి హత్య చేశాడు. నిందితుడిని విజయవా
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా అంబారుపేటలోని శ్రీసత్య సత్యమ్మ అమ్మ వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.