టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో భేటీ అవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఏపీ రాష్ట్ర సాంకేతిక విద్యావిభాగం 2022 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ, ఫార్మ
ఏపీలోని ఆరు జిల్లాల్లో భూ రీసర్వే చేపట్టేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు 2,225 ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ ప్రత్యేక బృందాలకు జగనన్న భూ రక్ష సర్వే ఫోర్సెస్గా నామకరణం చేశారు. ఈ బృందాలు...
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�
వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 420 అనే పార్టీలో 840 లని విరుచుకుపడ్డారు. ఎన్నో భూ కబ్జాలు చేసిన వైసీపీ నేతలు..
నెల్లూరు జిల్లాలో శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైభవోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం ఉదయం నిర్వహించిన పుష్పయాగం సప్తవర్ణ శోభితంగా నిలిచింది. ఈ వేడుకకు వేల సంఖ్యలో...
రామగిరి బంగారు గనుల కోసం త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నెలాఖరుకల్లా టెండర్లు ఖరారయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 10 బ్లాక్ల బంగారు గనుల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఈ గనుల్లో బంగా�