ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా...
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చీమకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. మొగిలిగుండాల ప్రాజ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుధవారం ఉదయం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి...
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా టీడీపీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో టీడీపీ చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ
విధులకు వచ్చిన కానిస్టేబుల్ బైక్ మాయమైంది. అది కూడా పోలీస్ స్టేషన్ ముందే పార్కింగ్ చేసింది కావడం విశేషం. సదరు బైక్ దొంగ గుంటూరు వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు గుర్తించి.. ఆ
పాఠశాల విలీనం కారణంగా తనతోపాటు తోటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఓ విద్యార్థి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చాడు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి వెళ్లడం కష్టంగా ఉన�
సొంతంగా చేపట్టిన సర్వే ఫలితాలను మంగళవారం మీడియాకు రఘురామ కృష్ణంరాజు రివీల్ చేశారు. ఎన్నికలపై యాప్ సాయంతో సర్వే నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. రాష్ట్రంలో ప్రజానీకం టీడీపీ వైపు చూస్తున్నదని..
పంట కాల్వలో కారు బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు-అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి...
ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. లక్ష్యాలను అనుగుణంగా కష్టి�