రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తులను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విపిన్కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ట్రాన్సిట్ వారెంట్�
సాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన�
విజయనగరం మున్సిపల్ అధికారులు చెత్త పన్ను పేరుతో పరమ చెత్త విధానాన్ని అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. పూల్బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్మెంట్లో నివసించే వారు చెత్త పన్ను కట్టలేదని స్థా�
గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా విశాఖపట్నం గాజువాకలో అత్యంత ఎత్తైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో ‘కైలాస విశ్వరూప మహా గణపతి’ 89 అడుగుల ఎత్తుతో...
బనగానపల్లికి చెందిన సీనియర్ వైసీపీ నేత కాటసాని రమాకాంత్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా ఒక వాక్యం రాసిన కాటసాని.. అటు పార్టీ కార్యకర్తలకు, ఇటు అధిష్టానాన్ని ఆశ్చర్యంలో..
హిందూపురంలో చనిపోయిన డాక్టర్ అక్షితది హత్యగా పోలీసులు తేల్చారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తే ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గొంతు నులమడం వల్ల చనిపోయినట్లు ..
తాళ్ళపాక అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేల సంకీర్తనలు మాత్రమే వెలుగుచూశాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మిగిలిన సంకీర్తనలను కూ�
టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనున్నది. ఈ మెట్లోత్సవం రేపటి నుంచి మూడు రోజులపాటు కొనసాగుతాయి. తిరుపతి రైల్వేస్టేషన్ వెనుక ఉన్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో...
ఏలూరు : జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు రూ.1.29 కోట్లు ఉండనున్నది. ఏలూరు హైవే సమీపంలోని ఏలూరు ఆశ్రమ దవాఖాన వద్ద గల మైదానంలో బాటిళ్లను జేసీబీతో నుజ్జున