ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సీపీఎస్ ఎప్లాంయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంర్ 1 న ‘ఛలో విజయవాడ’కు సంఘం నేతలు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దుకు �
శిశువుల విక్రయం కేసులో కొత్త ట్విస్ట్. ఓ మాజీ మంత్రి కుమారుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి ఆధారాలు సేకరించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా విషయం తెలుసుకుని పారిపోయినట్లుగా...