తిరుమలలో నిఘా నిద్రపోతున్నది. నిఘా అధికారుల వైఫల్యం బట్టబయలైంది. తిరుమల కొండపైన మద్యం బాటిళ్లు పట్టుబడి కలకలం రేపింది. తిరుమల సప్తగిరి గెస్ట్హౌస్ వద్ద 13 మద్యం సీసాలు బయటపడ్డాయని...
రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో...