అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మనాలిలో చిక్కుకుపోయారు. మనాలి నుంచి చండీగఢ్ వెళ్లే మార్గంలో లారీపై బండరాళ్లు పడటంతో లారీ బోల్తా పడింది. దాంతో ఈ మార్గంలో...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం...
స్థానిక చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు పోలీసులు హామీ ఇవ
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ఇంఛార్జీగా ఉన్న మేకతోటి సుచరితపై తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గం అదనపు ఇంఛార్జీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడం...