తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
టీడీపీ హయాంలో దేవాలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ కూర్చున్నదని...
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైసీపీ నేత వుయ్యురు శివ రామిరెడ్డి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్ కల్యాణ్ తమ పార్టీ కండువా..
అధికారుల తప్పిదంతో ఓ వికలాంగుడి పెన్షన్ రద్దయింది. దాంతో జగన్కు ఓటేసి తప్పుచేశానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోక సెంటర్లోకొచ్చి చెప్పుతో కొట్టుకున్నాడు. తన కష్టాలను ఈ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ధార్మిక పరిషత్ ఏర్పాటైంది. ధార్మిక పరిషత్ను నెలకొల్పుతూ జగన్ సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్లో మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు. ఈ కొత్త పరి�