సేవా కార్యక్రమాల్లో ముందుండే హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మరో కొత్త సేవకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ ను..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 వేలకు పైగా కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.93.07 కోట్లు సెటిల్మెంట్...
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉన్నది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు...