పల్నాడు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమరావతి-విజయవాడ రోడ్డుపై వరద నీరు చేరింది. దాంతో రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డుగుండా నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు...
నెల్లూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఏర్పట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు �
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
భారీ వర్షాల మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమండ్రిలోని ఘాట్లను మూసివేశారు. మరోవైపు కేంద్ర అధికారుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో...
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సదస్సు జరిగింది. యూనివర్సిటీ ఉపకులపతి, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కులసచివులు డాక్టర్ ఏవీ రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింద�
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏపీలో సంచలనం సృష్టిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర�
రాఖీపౌర్ణమి పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్కు...
బాలీవుడ్ స్టార్ హీర్ సల్మాన్ ఖాన్ షూటింగ్ గ్యాప్లో తనకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని నేవీ సిబ్బందికి వెచ్చించారు. వారితో ఆడిపాడారు. వారితో కలిసి వంట చేశారు. మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని...
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది.
ఏపీ ముఖ్యమంత్రి తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి...
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నదని చెప్తున్నా...