సీపీఎస్ అంశంపై చర్చించేందుకు ఉద్యోగులను ఏపీ సర్కార్ ఆహ్వానించింది. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలతోపాటు సీపీఎస్కు చెందిన ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు...
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను థర్డ్ పర్సన్ ఎవరో షూట్ చేసి పంపడంతో వైరల్గా మారిందని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. అది ఫేక్ అని ల్యాబ్ అధికారులు మెయిల్ ద్వారా సమాధానమిచ్చినట�
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీప
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై, ఆయన పార్టీపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించలేదని, చంద్రబాబు నాయుడును అధికారంలోకి తేవడం క�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు ఆందోళకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మహిళలు చింపి తగులబెట్టారు. ప్రభుత్వానికి