కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. 1,116 మంది దంపతులు తలపై కలశాలు పెట్టుకుని పురవ�
హిందుపురంలోని అన్నా క్యాంటీన్లో చికెన్ భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో పేదలు అన్నా క్యాంటీన్కు వచ్చి కేవలం 2 రూపాయలకే చికెన్ అన్నం తిన్నారు. ఆదివారం స్పెషల్గా 2 రూపాయలకే చికెన్ రైస్తో పాటు...
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు బుధవారం...
విధులకు హాజరుకాకుండా ప్రైవేటు పనుల్లో నిమగ్నమైన ఓ వైద్యుడిపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకున్నారు. ఓ దవాఖానలో నకిలీ వేలు ముద్ర వేసి విధులకు హాజరవుతూ.. మరో చోట దర్జాగా..
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో...
కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) ఆయా ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీ�
విజయవాడలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కుళ్లిపోయిన మాంసంను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 500 కేజీల కుళ్లిన...