ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)పై చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రేపు మరోసారి చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ సీపీఎస్ ఉద్యోగుల జేఏసీ నేతలను ఆహ్వానించింది.
వెంకటాచలం మండలంలో బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. అతడు బాధితురాలి సమీప బంధువుగా అనుమానిస్తున్నారు. బాలికకు మెరుగైన చికి�
విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం...
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా అక్రమ తయారీ గుట్టు రట్టయింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తున్నది. యాతపాలెం సమీపంలోని అక్రమ బాణసంచా గోదాములో ఈ పేలుడు...
అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ...
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 10 గంటల సమయం...
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కోల్డ్వార్ కాస్తా ప్రత్యక్ష యుద్దానికి దారితీసింది. గుడివాడలోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తల
జిల్లావాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. జిల్లాలో పెన్నా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అలాగే, సంగం బరాజ్ వంతెనను కూడా.
లసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో ఊపిరాడక చిన్నారులు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్న�
శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయిం తీసుకున్నది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని, అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను..
ఆంధ్ర యూనివర్శిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 10 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తారు.