ఖరీఫ్లో టమాట సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది. కిలో రూ.11 ఉండగా, ప్రస్తుతం రూ. 28 కు చేరింది.
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏది చేసినా సంచనలంగానే ఉంటుంది. ఇటీవల ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడేమో ఏకంగా ఏపీ బీజేపీ ఇంఛార్జీ ఇంటికెళ్లి...
‘మన కడప’ పేరుతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే సదుపాయాన్ని అధికార యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ గొప్పలకు పోవడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చారే గానీ...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం త్వరలో సాకారం కానున్నది. స్వామి వారి ఆలయ నిర్మాణానికి కావల్సిన భూమిని కేటాయించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి...