రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం 'జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్' ను తీసుకువచ్చినట్లు ఏపీ క్రీడల మంత్రి ఆర్కే రోజా..
గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ ప్రభుత్వానికి తన నిరసన గళాన్ని వినిపించారు. వినూత్నంగా నిరసన చేపట్టి గ్రామ ప్రజలతోపాటు జిల్లా అధికారుల దృష్టిని ఆకర్శించారు. తమ నిరసనను గుర్తించి నిధులు ఇవ్వాలని...
విజయవాడలోని కృష్ణలంక పోస్టాఫీసులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.కోటికి పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు తెలుస్తున్నది. డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు పక్కదారి పట్టినట్టుగా...
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది.
పాఠశాలలో ల్యాబ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులంతా 9 వ తరగతికి చెందినవారే. ఈ ఘటన బైరాగిపట్టెడలో...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్