ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆయన ఫిర్యాదు చేసింది బంగారు నగలో.. లక్షల నగదున్న బ్యాగో కాదు.. పొలం దగ్గర పెట్టిన ఓ ఫ్లెక్సీ మాయమైందంట. ఇంతకీ ఆ ఫ్లెక్సీ ఎవరిది.. ఆ ఫ్లెక్సీల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో చికిత్స పొందుతున్న చెన్నుపాటి గాంధీని...
అమరావతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అక్కడి రైతులు.. రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు...
Allegation on TTD | తిరుమలలో టీటీడీ సిబ్బందిపై ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో సిబ్బంది ప్రవర్తనపై
పీ ఈఏపీసెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో సడలింపు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్ర�
ఆగ్నేయ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటి గమ్యాలను కుదించారు. లఖోలి-రాయ్పూర్ మధ్య రెండో లైన్ పనులు, నయా రాయపూర్ స్టేషన్, యార్డు ఆధునీకరణ పనులు...