తిరుమల తిరుపతి దేవస్థానానికి వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మేల్ చాట్ వస్త్ర సేవ నిమిత్తం బుక్ చేసుకున్న ఓ భక్తుడికి.. ఆ సేవను అందించకపోవడాన్ని తప్పుపట్టింది. సదరు భక్తుడికి ఏడాదిలోగా ఆయన కోరుకున్న...
గుంటూరు వాసవి యువజన సంఘం కార్యవర్గం గత కొన్నేండ్లుగా తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నది. వినాయక మండపాన్ని మొత్తం రూ.1.60 కోట్ల నోట్లతో అందంగా అలంకరించారు. రూపాయి నాణెం నుంచి 2 వేల...
ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కే హర్షవర్ధన్ అప్పాజీకి అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయనకు బ్రిటిష్ ఆయుర్వేద అకాడమీ ఫెలోషిప్ నుంచి సర్టిఫికేట్ లభించింది. గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవాన్ని..
రాష్ట్రంలో 111 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మత మార్పిడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో...
సీపీఎం నాయకుల బృందం రామకృష్ణాపురం బుడమేరు ప్రాంతంలోని సాగునీటి భూములను సందర్శించింది. నగరంలో అధికార పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తిం�