ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. యునిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ను ప్రవేశపె�
తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురి�
జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రజలు ఆశ్రయించడంతో అవి కిటకిటలాడుతున్నాయి.
Application| : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఏపీ ప్రభుత్వం