ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మల్లాది విష్ణు ప్ర�
సుప్రసిద్ధ కాణిపాకం వినాయకుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...
జంట హత్యల కేసును నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మృతుడి వద్ద ఉద్యోగి కాగా.. మరో వ్యక్తి దగ్గరి బంధువు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు...
తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుడిని తయారుచేసేందుకు దాదాపు 7 వేల పైనాపిల్స్ వాడారంట. 25 మంది పనోళ్లు 16 రోజులపాటు పనిచేసి ఈ భారీ గణనాథుడ్ని...
ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారులపై కేసుల నమోదు సంచలనంగా మారింది. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు ఏఎస్పీ , డీఎస్పీ పై కూడా..
శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు సమీక్షించారు. తిరుమల పీఏసీ-4 కమాండ్ కంట్రోల్ రూం సమావేశ మందిరంలో ఈ సమీక్ష నిర్వహించారు. కొండపై భద్రతా ఏర్పాట్లపై...
హిందూపురం ఎంపీ మరో తలనొప్పి వచ్చి పడింది. సంచలనం రేపిన వీడియో ఎపిసోడ్పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్కు సూచించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వాసవ్వ మహిళా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో..
సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1 వ తేదీకి బదులుగా 11 న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా..