ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి...
కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...
కాషన్ డిపాజిట్ సొమ్ముపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. అవాస్తవాలను ప్రచారం చేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ ర�
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నా�
అక్టోబర్ 31 నుంచి విజయవాడ-షార్జా మధ్య విమానాలు నడిపేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. వారానికి రెండు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు వచ్చింది. షెడ్యూల్ ప్రకటించినప్�
అనకాపల్లి జిల్లా పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ అప్పారావు మహిళతో పీఎస్లో అశ్లీల కార్యక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. పీకల దాకా మద్యం తాగి...
ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై.. వజ్రోత్సవ సావనీర్ను విడుదల చేశారు. టీటీడీ ట్రస్ట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసాయి. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గంజి చిరంజీవి వైసీపీలో చేరడం మంగళగిరిలో టీడీపీకి...