దసరా పండుగ సమీపిస్తుండటంతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దసరా ఉత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 5 వరకు 10 రోజుల పాటు...
లోన్ యాప్ రుణాలు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేసిన కేసులో కృష్ణా జిల్లా పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రుణం తీసుకున్న ఇద్దరు వ్యక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారి ఫిర్యా�
ప్రజల కోరినందునే వైసీపీలో చేరానని, వారి కోరిక మేరకు చీరాల నుంచి అసెంబ్లీ బరిలో ఉంటానని కరణం వెంకటేశ్ వెల్లడించారు. పార్టీ అధినేత జగన్ ఏం చెప్తే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని...
రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంలో మతలబు రాజకీయ ఎత్తుగ�
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజుకు చేరుకున్నది. ప్రస్తుతం మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నది. బాపట్ల జిల్లాలో పాదయాత్రకు...
తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం...
తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అశ్విని దవాఖానాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇ-రక్త్ కోష్ పిలుపు మేరకు తిరుమలలో రక్తదానం శిబిరాన్ని..
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జేఈఓ శ్రీ
గతంలో చెప్పిన విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. టీడీపీ శాసనసభాపక్ష సమావ
ఈ నెల 20 వ తేదీ నాటికల్లా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం...
ఆంధ్రప్రదేశ్లోని పరిటాలలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తొలి గ్రామంగా పరిటాల రికార్డులకెక్కింది. సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని...
MP RAGHURAMA| అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ సన్నిహితుడు బొంతు రాజేశ్వర్రావు ఏపీ సీఎం జగన్కు షాకిచ్చాడు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇదే స్థానంపై కన్నేసిన బొంతు రాజేశ్వర్రావు తన దారి తాను...