adjourned | ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో రోజు శుక్రవారం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది.
AP CM JAGAN| ఆంధ్రప్రదేశ్లో కొంత మంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని , రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు నెలకొన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని
Mukesh Ambani Donation| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వ ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల
Srivari Brahmotsavam| శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళా రూపాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. కోన రఘుపతి స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే...
ఆపరేషనల్ సమస్యల కారణంగా గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లను ఇవాళ నుంచి రద్దు చేస్తున్నట్లు డివిజనల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది.
ఏవీ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. టీటీడీ ఈఓగా ఆయన నియామకాన్ని సమర్థిస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో ఈఓగా ఆయన నియామకానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతున్నది. రైతుల పాదయాత్ర ఇవాళ నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతున్నది.