పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజైనా పోలవరంపై చర్చించేందుకు...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్లెట్ను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వ తేదీ వరకు జరుగనున్న�
కాఫీ బోర్డు సభ్యురాలిగా వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మాధవితోపాటు మరో ఎంపీ ప్రతాప్ సింహ, రాజ్యసభ సభ్యుడు ఎన్ చంద్రశేఖరన్...
బంగాళాఖాతంలో జిమెక్స్-22 ఆరో ఎడిషన్ ప్రారంభమైంది. జిమెక్స్లో జపాన్, ఇండియాకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ దవాఖానలో ఉచితంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7337318107 నంబరుకు ఫోన్ చేసి ముందస్తుగా