ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు రెండు నెలల్లోనే పరిష్కార మార్గం చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో మంత్రి బొత్స పా
వ్యాధులు లేని సమాజం రావాలన్నదే టీటీడీ ఆకాంక్ష అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అందుకోసమే టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వా�
రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని విడనాడాలన్నారు. రాయలసీమవాసులుగా...
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన ఓ దాత భూరీ విరాళం అందజేశారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జేఈఓ శ్రీమతి సదా భార్గవికి ఈ మేరకు మొత్తం రూ.15 లక్షల 1116 విరాళం డిమాండ్ డ్రాఫ్ట్�
రౌడీషీట్ తెరవడంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని...
Dates Farming | అనంతపురం : ఒకప్పుడు వానలు లేక కరవుతో అల్లాడిన అనంతపురం జిల్లా ఇప్పుడు సిరులనిచ్చే పంటలకు నెలవుగా మారింది. ఒకప్పుడు 5-10 ఎకరాలకే పరిమితమైన ఖర్జూరం సాగు ఇప్పుడు...
గతంలో హెచ్చరించినట్లుగానే దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ అధినేత అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. వీరికి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గడప గడపకు...
తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
తమ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులకు ద్వంద్వ వైఖరి లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, చంద్రబాబు చూపినట్లు ప్రాజెక్టులపై రోజుకో వైఖరి...
కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు జనసేన అధినేతతో భేటీ అయ్యారు. త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక...
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు.
ఆత్కూరులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురించింది. ఈ ప్రత్యేక సంచికను వెంకయ్య నాయుడు ఆవిష్కరించి తొలి కాపీని హాస్యనటుడు..