త్వరలో 22 గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీగా అమరావతి ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం...
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి
పార్టీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నమ్మకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆమెను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించింది. ఛత్తీస్గఢ్ ఇంఛార్జీగా మరొకరికి అప్పగించింది. ఆమె వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని రోజులు ఇదే మాదిరిగా భారీ వర్షాలు...