మరోసారి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) వద్ద ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు రోడ�
అనకాపల్లి జిల్లాలో పులి సంచారం జాడలను అటవీ అధికారులు కనిపెట్టారు. దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు చర్యలు...
రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాయుగుండం ఏపీపై ఎక్కువ ప్రభావం...
రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మంచి మార్కులు సాధించి ఆర్థిక సమస్యలతో ఇంటర్ చదువును నిలిపివేసిన బాలికకు అండగా నిలిచాడు.