student suicide| ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవల నంద్యాల జిల్లాలో బీటెక్ విద్యార్థి లోన్యాప్ నిర్వాహకుల వల్ల
Tdp Members suspension| ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగు తుంది. ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరుగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని..
రాష్ట్ర ప్రజలను వంచించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఏదీ చేయడం లేదని అనడం నిజంగా వారి బుద్ధిలేనితనానిక�
గత అర్ధరాత్రి నుంచి కుండపోతగా వాన కురుస్తున్నది. ఫలితంగా ఏలూరు నగరం జలదిగ్భందంలో చిక్కుకున్నది. రహదారులపై మూడు అడుగుల మేర వర్షపు నీరు నిలచింది. దాంతో ప్రజలు...