నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు. దిల్కుషా గెస్ట్హౌస్లో విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు సూచించారు. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని...
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టతనిచ్చారు. తన కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో...
ఏపీ అసెంబ్లీ పోలవరంపై దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. సీఎం జగన్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ...
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ఇవాల్టి నుంచి పోరా బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా...