TTD news | ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కొనసాగిన శ్రీ శ్రీనివాస మహావిశ్వశాంతి యాగం పూర్ణాహుతితో ఆదివారం రాత్రి ముగిసింది. ప్రపంచంలోని అన్ని జీవరాశులకు క్షేమం కలగాలని కోరుతూ ఈ మహా విశ్వ
TTD news | టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తజనం హాజరై స్వామి వారి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంల�
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.