ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.