ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
Tirupati |తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన పగిడి రవి అనే వ్యక్తి స్థానికంగా రైసుమిల్లును నిర్వహిస్తున్నాడు.