Tirupati |తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన పగిడి రవి అనే వ్యక్తి స్థానికంగా రైసుమిల్లును నిర్వహిస్తున్నాడు.
TTD News | దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుడి కల్యాణాలు నిర్వహిస్తున్న టీటీడీ బోర్డు.. ఈ నెల 16 న బెంగళూరులో స్వామివారి కల్యాణం జరుపనున్నది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సదాభార్గ�
TTD News | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం ఎల్లుండి ఆర్జిత సేవల టికెట్లు టీటీడీ విడుదల చేయనున్నది. అలాగే, బర్డ్ దవాఖానలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్ర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహి