తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
TTD news | ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కొనసాగిన శ్రీ శ్రీనివాస మహావిశ్వశాంతి యాగం పూర్ణాహుతితో ఆదివారం రాత్రి ముగిసింది. ప్రపంచంలోని అన్ని జీవరాశులకు క్షేమం కలగాలని కోరుతూ ఈ మహా విశ్వ