తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినిమా ఫక్కీలో నగదు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనలలో 5గురు నిందితులను ప్రకాశం, నంద్యాల జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు.
TTD news | వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ �
TTD news | తిరుమల నాదనీరాజనం వేదికపై 14 వ బాలకాండ అఖండ పారాయణం అద్యంతం వీనుల విందుగా సాగింది. ఎందరో పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్లోకపారాయణ జరిపారు. హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఈ కార్