టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.