TTD News | కార్తీక పున్నమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా దీపోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నేతి దీపాలను వెలిగించారు. పరిమళం అర దగ్గర వెలిగించిన నేతివత్తుల దీపాలు విశేషం�
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళలకు గురవుతున్నారు.
తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు.