తిరుమల శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. పదిరోజులకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్�
ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి .ఆర్.ఆనందతీర్థాచార్య అన్నారు.
TTD News | చెన్నైకి చెందిన మురుగన్ సంస్థ టీటీడీకి విరాళంగా 50 సైకిళ్లను అందించింది. ఆలయం ఎదుట ఈ సైకిళ్లను సంస్థ ప్రతినిధి ప్రశాంత్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కాగా, ఎస్జీఎస్ కాలేజీకి న్యా
TTD News | కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పద్మావతి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అంతకుముందు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నప�
Viveka case trasnfer | వైఎస్ వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత విజ్ఞప్తి మేరకు కేసును హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ �