అమెరికాలో గ్రీన్కార్డు కోసం వేచి చూస్తున్న వలసదారులకు సంబంధించిన యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉం
వర్క్ వీసా జారీ వ్యవస్థలో అగ్రదేశం అమెరికా విస్తృతమైన మార్పులు చేసిన క్రమంలో ఈ సంవత్సరం హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు ట్రంప్ యంత్రాంగం గురువారం ప్రకటించింది.
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే పాత సామెత కొత్తగా గుర్తుకు వస్తున్నది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని దేశ ప్రజలకు హితవు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసం
శుద్ధి చేసిన యురేనియం నిల్వలకు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలోని యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఖమేనీ చేసిన ఈ ప్రకటన అమెరికా-ఇజ్రాయ�
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం మూడో నెలలో కూడా కొనసాగుతున్నా, ఇప్పట్లో దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్పై యూఎస్-ఇజ్రాయెల్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్కు పెను
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో దాడులను నిలిపివేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. మనం యుద్ధం చేయాల్స�
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఒక దౌత్య కేబుల్ లీక్ తో ఈ అంశం చర్చకు వచ్చింది. తమ దేశంలో అమెరికా మద్దతుతో పాలన మార్పు జరిగిందని ఇమ్రాన్ చేసిన ఆరో
అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్సీఐఎస్) కొత్తగా కఠినమైన సంతక ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనుంది. దీని వల్ల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, గ్రీన్కార్డు కోరుకునే వారు, విదేశీ కార్మికులను స
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి-శోభ దంపతుల కుమార్తె నవ్య (24) అమెరికాలోని లేక్క�
అమెరికా విధించిన ఆంక్షల ధాటికి.. క్యూబా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దేశ రాజధాని హవానా సహా అన్నిచోట్లా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం
భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా
ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్ర
ఎగిరే పళ్లాలు నిజంగా ఉన్నాయా? అవి ఇతర గ్రహాలకు సంబంధించినవా? అప్పుడప్పుడు ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని వస్తువులు ఏమిటి? ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పలువురిలో ఆసక్తి, అనుమానాలు కలిగించే సందేహాలు.