Ali Mohammad Naeini : ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు.
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఇరాన్ గట్టి షాక్లే ఇస్తున్నది. అమెరికా యుద్ధ విమానం ‘ఎఫ్-35’ను ఇరాన్ కూల్చివేసినట్టు వార్తలు వెలువడ్డాయి. గురువారం ఇరాన్ దాడులతో మంటల్లో చిక్కుకున్న ఎఫ్-35ను అత్యవసర �
రాత్రివేళ కూడా మీకు సూర్యుని వెలుగు కావాలా? మేమందిస్తామంటూ ముందుకొచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్' అనే స్టార్టప్ సంస్థ. సూర్యాస్తమయం తరువాత కూడా అంతరిక్షంలో ఉపగ్రహా�
ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తమకు సమాచారం ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చే�
ఇరాన్ నేడు మళ్లీ భారీ దాడులను ఎదుర్కోనున్నదని అమెరికా రక్షణ మత్రి పీటె హెగ్సెత్ గురువారం ప్రకటించారు. ప్రస్తుత యుద్ధం అమెరికా షరతులపైన ముగుస్తుందని, అమెరికా తన మిషన్ని పూర్తిచేయడానికి కట్టుబడి ఉందన
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది వేరే దారి అన్నట్టుగా ప్రపంచాభిప్రాయాలకు విరుద్ధంగా ఇరాన్ మీదకు అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి ఉరికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ ఆ యుద్ధానిక
U Visa | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల (11 Indians) ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్కార్డుల (Green Cards) కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు
రాజధాని టెహ్రాన్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలియచేస్తూ, ఇజ్రాయెల్ అంతాన్ని కోరుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖుద్స్ వార్షికోత్సవం కోసం వేలాదిమంది ఇరానీయులు
ఈ ఏడాది జూన్-జులైలో అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ జట్టు స్థానాన్ని భర్తీ చేసే టీమ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమెరికాకు చెందిన టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ బుధవారం హెచ్చరించింది. తమ ఇరుగుపొరుగు దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉన్న
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సిద్ధమైంది.