దేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మంది రోగులకు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఇందులో 7-8వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది.
వేడి వేడి టీ అద్భుతమైన రుచిగా ఉండాలంటే కాసింత ఉప్పు వేయాలని బ్రిన్ మావ్ కాలేజ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ మిషెల్లీ ఫ్రాంక్ల్ ఇచ్చిన సలహా అమెరికా, బ్రిటన్ మధ్య వివాదాన్ని రేపింది. టీ బ్రిటన్ జా
అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 721,677 మందిపై వేటు వేశాయి. అంతకుమునుపు ఏడాది 363,832 మందిని తొలగించాయి. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగాల తొలగింపులు 98 శాతం పెరిగాయని ఛాలెంజర్, గ్రే అండ
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.
Nikki Haley | ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీపడుతున్నారు. ఇప్పటికే అయోవా కాకస్ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి జోరుమీదున్నారు.
అమెరికాలోని న్యూజెర్సీలో (New Jersey) విషాదం చోటుచేసుకున్నది. భర్త, ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చిన చంపిన మహిళ.. అనంతరం తానూ ఆత్మహత్య (Murder-Suicide) చేసుకున్నది.
Winter Storm | ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను (Winter Storm) వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది.
అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్�
అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షిం
2100నాటికి అమెరికాలోని దాదాపు సగం పట్టణాలు ఘోస్ట్ టౌన్లుగా మారబోతున్నాయి. ఈ పట్టణాల్లో జనాభా గణనీయంగా తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
Vivek Ramaswamy | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు.
అమెరికా లో వనపర్తికి చెందిన యువకుడు మరణించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గ ట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్(22) బీటెక్ పూర్తి చేసి.. ఎం ఎస్ చదివేందుకు గత డిసెంబర్ 28న అమెరికా వెళ్లారు.