యుద్ధం విషయంలో తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చర్చలు జరుగుతాయో.. లేదో తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, మిలిటర�
చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకడైన ఖమేనీ మరణించాడు’ అని ట్రంప్ తర సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇది ఒక్క ఇరాన్ ప్రజలకే కాదు అమెరికన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఖమేనీ, అతని రక్తపిపా
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఏఐ చాట్ గ్రోక్ అత్యంత కచ్చితంగా అంచనావేసింది. అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ‘గ్రోక్' చెప్పిన జోస్యం నిజం కావటం సోషల్మీడియాలో సంచలనంగా మారింది.
Donald Trump : అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ లయన్స్ రోర్' విజయవంతమైందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని ఆయన తెలిపారు.
యుద్ధ వాతావరణం నెలకొన్న దుబాయ్లోనే ఇంగండ్ల జూనియర్ జట్టు కూడా ఉండిపోయింది. దాంతో.. తమను కాపాడాలని మాజీ ఓపెనర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow) ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
PV Sindhu | గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్�
అమెరికా(America), ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran )సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ(Khamenei )మృతితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు.
Manchu Vishnu | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ పరస్పరం మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటుండగా పరిస్థితులు రోజురోజుకు మ�
Ayatollah Ali Khamenei : అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయేల్ టెహ్రాన్పై సైనిక దాడులకు తెగబడ్డాయి. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాత్రం ఖమేనీ, అధ్యక్షుడు మృతి చెందారనే �