అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలోని టెక్ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలు అని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు.
రాజు కన్నా మొండివాడు బలవంతుడంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు లక్షణాలూ కలగలిసిన వ్యక్తి. ప్రజాస్వామిక పాలకునిలా కాకుండా రాజరికపు ఫర్మానాల తరహాలో పాలించడమంటే ఆయనకు ఇష్టం.
పసిడి పరుగులు పెడుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న విలువ మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర మంగళవారం పదిగ్రాముల ధర మరో రూ.400 ఎగబాకి రూ.1.06 లక్షలకు చేరుకున్న
అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల సంఖ్య తగ్గింది. ఏటా జూన్లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం త�
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే నినాదంతో అధికారం చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ తమను గొప్పవారిని చేయడం మాట అటుంచి అదనపు భారంతో పేదరికంలోకి తోసేస్తున్నారంటూ ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టార�
అమెరికాకు అన్ని రకాల తపాలా సేవలను నిలిపివేసినట్లు ఇండియా పోస్ట్ ఆదివారం ప్రకటించింది. అమెరికా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా తన కక్ష సాధింపు చర్యల్ని మరింత పెంచింది. తాము విధించినట్టుగానే భారత్పై సెకండరీ టారిఫ్లు విధించాలని యూరప్ దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున�
అమెరికాలోని సంస్థలలో విదేశీ నిపుణుల నియామకం కోసం అగ్రరాజ్యం ప్రతి ఏడాది కేటాయించే హెచ్-1బీ వీసాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల క్రమంలో ఈ నియామక పద్ధతుల పరిశీలనకు ఆ దేశ న్యాయ శాఖ (డీఓజే) తన దర్యా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు గల అత్యవసర అధికారాల కింద విధించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ త�
భారత దేశంపై టారిఫ్ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించ�
భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్ల భారం రెట్టింపైంది. తన మాటను కాదని రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకుగాను ఆగ్రహించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జరిమానా సుంకాలు బు�
రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు (Trump
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మిన్నెసోటా మినియాపొలిస్లో (Minneapolis) ఓ క్యాథలిక్ స్కూల్లో జరిగిన కాల్పుల్లో (School Shooting) ఇద్దరు చిన్నారులు మరణించారు. మరో 17 మందికి గాయాలు కాగా.. వారిలో 14 మంది పిల్
భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి(బుధవారం) 25 శాతం అదనపు సుంకాల అమలుకు సంబంధించిన వివరాలతో అమెరికా ఓ ముసాయిదా నోటీసును జారీచేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్ల(సుమారు రూ. 4.20 లక్షల కోట్ల