పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడికి దిగవచ్చునని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో అణు సామర్థ్యం కల యూఎస్ యుద్ధ విమాన వాహక �
యూజర్ల ప్రైవేట్/ఎన్క్రిప్టెడ్ మెసేజ్లనువాట్సాప్ చదవగలుగుతుందని ఆరోపిస్తూ అమెరికాలో ఓ దావా దాఖలైంది. ప్రజా వేగులు (విజిల్బ్లోయర్స్) ఈ సమాచారం ఇచ్చినట్లు ఈ దావా పేర్కొంది.
భారీ మంచు తుఫాన్ ఆదివారం అమెరికాపై విరుచుకుపడింది. పరిస్థితి దిగజారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3,200 కిలోమీటర్ల మేర భూమిని మంచు తుఫాన్ చుట్�
Indians | అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్ట్ అవుతున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. రోజుకు 65 మంది భారతీయులు
US Green Cards | అమెరికా వచ్చే ఏడాదిలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్లను అదనంగా 50,000 మంజూరు చేసే అవకాశం ఉంది. 75 దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడాన్ని ఈ నెల 21 నుంచి నిలిపేయడమే దీన
Reverse Migration | అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా ప్రతిభావంతులు తిరిగి తమ స్వదేశాలకు చేరుకుంటూ అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. గత ఏడాది మూడో త్రైమాసికంలో భారత్కు తిరిగి వచ్చిన స�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది. అప్పటి నుంచి సీఎంకు సంబంధించి �
అమెరికాలోని మైనేలో ఉన్న బంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మంచు కురిసి ఓ ప్రైవేట్ బిజినెస్ జెట్ కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. యూఎస్ సెనేటర్, టెక్సాస్ రిపబ్లికన్ టెడ్ క్రుజ్ మాట్లాడిన ఓ ఆడియో సంచలనం సృష్టిస్తున్నది.
పశ్చిమాసియాలో అమెరికా కీలక సైనిక మోహరింపులు చేస్తున్నది. విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు సహా మిలిటరీ హార్డ్వేర్ను తిరిగి ఈ ప్రాంతానికి పంపిస్తున్నది. ఇరాన్పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్�
ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) నుంచి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా వైదొలగింది. తమకు డబ్ల్యూహెచ్వోలో తిరిగి చేరే ఉ�
రష్యా, ఉక్రెయిన్, అమెరికా తొలి త్రైపాక్షిక చర్చలు శుక్రవారం అబుదాబిలో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్ర�