అమెరికాతో చర్చల్లో యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అరేబియా సముద్రంలో అమెరికా మోహరింపులకు తాము భయపడేది లేదని స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చీ ఎఫ్ఎఫ్�
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్-ఇండియా జాయింట్ స్టేట్మెంట్' పేరిట శ్వేత సౌధం ఓ ప్రకటనను విడుదల చేసింది.
అమెరికాకు చెందిన వాహన సంస్థల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ హార్ల
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి విడత ఉమ్మడి ప్రకటనను నాలుగైదు రోజుల్లో ఖరారు చేసి సంతకం చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు.
బుల్ ఎట్టకేలకు రంకె వేసింది. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా కొనసాగిన సూచీలు మళ్లీ దౌడ్తీశాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదరడంతో బుల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది.
సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది �
అమెరికా సైనిక హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో తన రక్షణ సామర్థ్యం గురించి ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. భూ ఉపరితలం, సముద్రంపై నుంచి ప్రయోగించగల వెయ్యి డ్రోన్లను సిద్ధం చేసినట్లు ఇరాన్ సైన్యం శుక్రవారం