అధికారంలోకి వచ్చింది మొదలు టారిఫ్లు, వలస విధానాలతో ఆయా దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు దక్షిణ కొరియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో విదేశీ సంస్థల ఉద్యోగులకు స్వాగతమంటూ ట్రంప్ ఓ ప�
నేపాల్లో రాజకీయ సంక్షోభం, అధికార మార్పిడి వెనుక అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఉందని భారత దేశ మాజీ గూఢచారి లక్కీ బిష్త్ చెప్పారు.
ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్పేట డివిజన్కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ �
అమెరికాలో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కుమారుడి ఎదుటే అతడిని దుండగుడు తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కింద పడిన తలను కాలితో తన్ని అనంతరం చెత్తబుట్టలో పడేశాడు. డాలస్లో బుధవారం ఈ దారుణ�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్లో ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మునుపెన్నడూ లేనివిధంగా 88.35 స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో చూస్తే 24 పైసలు క్షీణించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది అర్ధశాతం తగ్గవచ్చని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు.
అమెరికా వెళ్లాలనుకుంటున్న సాధారణ భారతీయులకు సైతం అగ్ర దేశం మరో మెలిక పెట్టింది. వలసయేతర వీసాలలో కొత్త నిబంధనలను చేర్చింది. ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ప్రయత్నించే వారు తమ ఇంటర్వ్యూ అపాయింట్మెంట�
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ