అమెరికాలో నివసిస్తున్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్లీ రివోక్డ్' ఈ-మెయిల్స్ వస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండద�
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విదేశీ జర్నలిస్టులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Donald Trump | అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వెనిజులా తీరంలో భారీ చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్�
గత ఐదేండ్లలో మీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్/ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఏమున్నదో చూపించి ఆ తరువాతనే మా దేశంలోకి అడుగుపెట్టండి అని అమెరికా సరికొత్తగా మరో నిబంధనను ప్రతిపాది�
US Visa | డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలను అమెరికా రద్దు చేసింది.
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హ
ఇచ్చే వర్క్ పర్మిట్పై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ పాలసీలో మరో ప్రధాన మార్పును చేసినట్టు ట్రంప్ పరిపాలనా విభాగం గురువారం ప్రకటించింది.
అమెరికాలో ఉద్యోగం చేయడానికి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారు ఇకపై తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను బహిరంగపరచాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి అమలులోకి రాను�
అమెరికాలో పలు టెక్ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానానికి ముగింపు పలుకుతున్నాయి. ఇప్పుడా జాబితాలో ఇన్స్టాగ్రామ్ కూడా చేరింది. ఫిబ్రవరి 2026 నుంచి సిబ్బంది వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని
వెనిజువెలా చుట్టూ గగనతలాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దేశ భూభాగాన్ని అమెరికా దురాక్రమించుకునే అవకాశం ఏక్షణంలోనైనా ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్న�
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఓ కుటుంబం చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడికి కొంతమంది దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కోకు 80 మైళ్ల దూరంలోని స్టాక్టన్ నగ
తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన కోసం వేసిన ప్యానల్లో తెలంగాణ మేధావులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, 30 మంది సభ్యుల్లో కేవలం మోహన్గురుస్వామి ఒక్కరికే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన�