అమెరికాను కాదని స్వతంత్రించి నిలబడటానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను అగ్రరాజ్యం ఏ మాత్రం ఇష్టపడటం లేదనేది తెలిసిందే. అమెరికా, పశ్చిమ యూరప్ ప్రభా వ పరిధికి దూరంగా ఆర్థికాభివృద్ధి కోసమే ఏర్ప
Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వెకేషన్ కోసం హైదరాబాద్ నుంచి వెంకట్-తేజస్వినీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కోసం డలాస్ వెళ్లింది.
Allu Arjun | అమెరికాలోని టంపా నగరంలో NATS (North America Telugu Society) 2025 వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగువారంతా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొనడంతో ఈ వేడుక మరింత అట్రాక్షన్గా �
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుందని, మూడో పార్టీని ప్రారంభించడం గం�
Samantha | దక్షిణాదిలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు వెబ్సిరీస్లతో నార్త్ ఇండియాలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున�
అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) నూతన రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. ట్రంప్ కలల బిల్లు అయిన ‘వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ను ఆమోదించిన మర
Nehal Modi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నేహల్ మోదీని అమెరికా పోలీసులు అరెస్టు చ�
అమెరికాలోకి ప్రవేశించే లేక అమెరికా నుంచి నిష్క్రమించే విదేశీయులను ట్రాక్ చేసేందుకు బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) నిబంధనలను పునఃప్రవేశపెట్టాలని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప�
గడువుల మీద ఏ వాణిజ్య ఒప్పందానికీ ఏ దేశంతోనూ భారత్ దిగబోదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతోనూ ఇంతేనన్న ఆయన.. జాతి ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. �